• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

    ప్రముఖ నగదు చెల్లింపుల సంస్థ పేటీఎం రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ‘న్యూ మనీ సేవింగ్’ పేరుతో తీసుకొచ్చిన ఆఫర్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. తత్కాల్‌తో పాటు అన్ని రిజర్వేషన్ టికెట్ల రద్దుపై పూర్తి రీఫండ్ పొందవచ్చని.. అందుకోసం కేవలం రూ.15 అదనంగా చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. రెలు టికెట్ల బుకింగ్స్ కోసం యూపీఐ చెల్లింపులు చేస్తే ఎలాంటి గేట్ వే ఫీజులు వసూలు చేయడం లేదని పేటీఎం వెల్లడించింది.

    దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపి కబురు!

    ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను రద్దీ దృష్ట్యా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 17, 24, 31 తేదీల్లో (శుక్రవారం) నడపనున్నట్లు ప్రకటించింది. తిరుపతి -సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 19, 26 తేదీల్లో (ఆదివారం) నడపనున్నట్లు పేర్కొంది. ఈ రైళ్లకు గతంలోని స్టాపేజ్ లు, టైమింగ్స్ కొనసాగుతాయని స్పష్టం చేసింది. అటు సికింద్రాబాద్-ధన్ పూర్ ట్రైన్ ను ఈ నెల 19, 26 తేదీల్లో … Read more