• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

    ప్రముఖ నగదు చెల్లింపుల సంస్థ పేటీఎం రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ‘న్యూ మనీ సేవింగ్’ పేరుతో తీసుకొచ్చిన ఆఫర్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. తత్కాల్‌తో పాటు అన్ని రిజర్వేషన్ టికెట్ల రద్దుపై పూర్తి రీఫండ్ పొందవచ్చని.. అందుకోసం కేవలం రూ.15 అదనంగా చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. రెలు టికెట్ల బుకింగ్స్ కోసం యూపీఐ చెల్లింపులు చేస్తే ఎలాంటి గేట్ వే ఫీజులు వసూలు చేయడం లేదని పేటీఎం వెల్లడించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv