• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు

    AP: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దృష్ట్యా నేడు పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ప్రధాన రైళ్లయిన హవ్‌డా-సికింద్రాబాద్‌ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, హవ్‌డా-బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌- హైదరాబాద్‌ (18045) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి. వీటితో పాటు విశాఖ-గుణుపుర్‌, విశాఖ-రాయగడ, విశాఖ-పలాస ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. నిన్న కూడా పలు రైళ్లు రద్దు కాగా మరికొన్నింటిని దారి మళ్లించారు.

    రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

    ప్రయాణికులకు భారత రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వేసవిలో తక్కువ ధరకే ఏసీ ప్రయాణ సౌకర్యం కల్పించబోతుంది. ఈ నెల 22 నుంచి ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రయాణికులకు దుప్పట్లు కూడా అందించనుంది. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు మంజూరు చేసింది.ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకున్న వారికి రైల్వే స్టేషన్ కౌంటర్లలో రీఫండ్ అందించనున్నట్లు తెలిపింది. రైల్వే ప్రయాణికులకు అత్యుత్తమమైన … Read more