కడప దర్గాను సందర్శించిన తలైవా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కడప దర్గాను సందర్శించిన తలైవా

    కడప దర్గాను సందర్శించిన తలైవా

    December 15, 2022

    Courtesy Twitter:@AshokSuryaOff03

    సూపర్ స్టార్ రజినీకాంత్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ దర్శనీయ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతిలో పూర్తయ్యాక కడపలోని అమిన్ దర్గాకు చేరుకున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ కూడా తలైవాతో ఉన్నారు. దర్గాకు వచ్చిన రజినీకి నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. కాగా, ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రజినీ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version