కర్నాటక అసెంబ్లీలో జరిగిన కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో యంగ్టైగర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్కు ఇన్ఫోసిస్ చైర్మన్ సుధానారాయణమూర్తి కూడా హాజరయ్యారు. తనకు కేటాయించిన కుర్చీలో కూర్చోమని నిర్వాహకులు కోరినా ఎన్టీఆర్ కూర్చోలేదు. అక్కడున్న కుర్చీలను తుడిచి సుధామూర్తిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన కుర్చీలో కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) ప్రస్తుతం వైరల్గా మారింది.
దటీజ్ ఎన్టీఆర్; వీడియో వైరల్

Screengrab Instagram: jrntr