చైనాతో ముప్పు తొలగిపోలేదు: జైశంకర్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చైనాతో ముప్పు తొలగిపోలేదు: జైశంకర్‌

    చైనాతో ముప్పు తొలగిపోలేదు: జైశంకర్‌

    March 18, 2023
    in India, News

    © ANI Photo

    చైనా-భారత్‌ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ‘నా దృష్టిలో చైనాతో పరిస్థితి ఇప్పటికి ముప్పుగానే ఉంది. కారణం సరిహద్దుల్లో మోహరింపులు చాలా దగ్గరగా ఉన్నాయి. సైనిక అంచనాల ప్రకారం ఇంకా కొన్ని ప్రదేశాల వద్ద పరిస్థితి ‍ప్రమాదకరంగానే ఉంది. అందువల్ల ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధం అసాధారణ సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది’ అని అన్నారు

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version