సినీ స్టార్ల క్రికెట్ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సినీ స్టార్ల క్రికెట్ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది!

    సినీ స్టార్ల క్రికెట్ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది!

    August 19, 2022

    డల్లాస్‌లో సెప్టెంబర్‌ 24 నుంచి మళ్లీ సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో ట్రోఫీ, జెర్సీని ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆవిష్కరించారు. ‘చదువు లేకపోయినా మేము లక్షల్లో సంపాదిస్తున్నామంటే దానికి కారణం ఈ చిత్ర పరిశ్రమే. ఈ చిత్ర పరిశ్రమ మాకెంతో ఇచ్చింది. కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోవడంలోనే అసలైన సంతృప్తి ఉంటుంది’ అని చిరంజీవి అన్నారు. చిత్రపురి కాలనీలో నిర్మించే ఆసుపత్రికి రూ.20లక్షల చెక్‌ను చిరంజీవి అందజేశారు. కార్యక్రమంలో సినీనటుడు శ్రీకాంత్‌, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ తదితరులు హాజరయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version