కలిసి మ్యాచ్ వీక్షించిన ధోనీ, రైనా..ఆ వార్తలకు చెక్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కలిసి మ్యాచ్ వీక్షించిన ధోనీ, రైనా..ఆ వార్తలకు చెక్

    కలిసి మ్యాచ్ వీక్షించిన ధోనీ, రైనా..ఆ వార్తలకు చెక్

    July 15, 2022

    Courtesy Twitter:

    సురేష్ రైనా & MS ధోనీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇద్దరు ఒక్కటై లార్డ్స్ భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ వీక్షించారు. రెండో వన్డే చూసేందుకు లండన్ చేరుకున్నారు. ఒకే కారులో స్టేడియానికి వచ్చిన ధోనీ, రైనా కలిసి ఆటను ఆస్వాదిస్తు ఎంజాయ్ చేశారు. వీరిని చూసిన అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. గతంలో వీరిద్దరికీ అభిప్రాయ బేధాలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. CSK అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఈ వీడియోను షేర్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version