రైలు ప్రమాద ఘటనపై జగన్ ఆరా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైలు ప్రమాద ఘటనపై జగన్ ఆరా

    రైలు ప్రమాద ఘటనపై జగన్ ఆరా

    October 30, 2023
    in AP, News

    Courtesy Twitter: CMO Andhra Pradesh

    రైలు ప్రమాద ఘటనలో సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైందని సీఎం జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేస్తూ.. ‘విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించ‌డంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను’.అని జగన్ పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version