ప్రకృతి కన్నెర్ర.. 2000 మంది మృతి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రకృతి కన్నెర్ర.. 2000 మంది మృతి

    ప్రకృతి కన్నెర్ర.. 2000 మంది మృతి

    September 10, 2023

    Courtesy Twitter:

    సెంట్రల్ మొరాకోలో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకూ 820 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 670 మందికిపైగా గాయపడ్డారు. భూకంపం కారణంగా మర్రాకెచ్ నగరం మరీ ఎక్కువగా నష్టపోయింది. దీంతో పాటు దేశ రాజధాని రాబత్‌లోనూ బలంగా ప్రకంపనలు నమోదు అయ్యాయి. భూ ప్రకంపనల కారణంగా ప్రజలు చూస్తుండగానే ఎత్తైన భవనాలు కుప్పకూలాయి. ఇళ్లు కూలిపోవడాన్ని చాలా మంది వారి ఫోన్లలో వీడియో తీశారు. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version