ఏపీలో కుంభకోణం.. రంగంలోకి ఈడీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీలో కుంభకోణం.. రంగంలోకి ఈడీ

    ఏపీలో కుంభకోణం.. రంగంలోకి ఈడీ

    October 31, 2023
    in AP, News

    Courtesy Twitter:ED

    AP: ట్రాఫిక్‌ ఈ-చలానాల కుంభకోణంపై హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేసింది. త్వరలోనే దర్యాప్తు చేపట్టనుంది. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్‌తోపాటు అతనికి చెందిన డేటా ఎవాల్వ్‌ సంస్థ, మరికొందరిని ఇందులో నిందితులుగా పేర్కొన్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారు చెల్లించిన చలానాల సొమ్ము రూ.36.53 కోట్లను అవినాష్‌, తదితరులు కొల్లగొట్టారన్నది ప్రాథమిక అభియోగం. దీనిపై ఏపీ పోలీసులు గతంలోనే కేసు పెట్టగా తాజాగా ఈడీ కూడా దర్యాప్తుకు ఉపక్రమించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version