30 మంది పిల్లలతో నీటిలో మునిగిన స్కూల్ బస్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 30 మంది పిల్లలతో నీటిలో మునిగిన స్కూల్ బస్

    30 మంది పిల్లలతో నీటిలో మునిగిన స్కూల్ బస్

    July 8, 2022

    © ANI Photo

    మహబూబ్ నగర్ లో ఇవాళ పెనుముప్పు తప్పింది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు వరదనీటిలో చిక్కుకుంది. స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలు కాపాడారు. భారీ వర్షాల కారణంగా కోడూరు దగ్గర అండర్ పాస్ లో భారీగా నీరు నిలిచింది. ఆ మార్గం గుండా డ్రైవర్ బస్సు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా నీటిలో ఇరుక్కుపోయింది.

    Bashyam School Bus Stuck In Flood Water At Manyamkonda | Mahabubnagar| Telangana | YOYO TV Channel
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version