• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అసెంబ్లీకి తాగి వచ్చారా?: సీఎం ఫైర్

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను తాగుబోతులంటూ అభివర్ణించారు. రాష్ట్రంలో ఇటీవల కల్తీ మద్యం తాగి 17మంది మృతి చెందడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సీఎం నీతీశ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ ఎదుట డిమాండ్ చేశారు. సభలోనూ గందరగోళం చేయడంతో సీఎం సహనం కోల్పోయారు. ‘అసెంబ్లీకి తాగి వచ్చారా? ఇంత జరిగాక మౌనం ఎందుకు? ఏమైంది? వారిని సభ నుంచి బయటకు పంపించండి’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం ఈ వ్యాఖ్యలపై బీజేపీ … Read more

    మోటార్లకు మీటర్లు పెట్టమనలేదు: ఎమ్మెల్యే

    విద్యుత్ సవరణ బిల్లుపై అసెంబ్లీలో భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు చర్చించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడా బిల్లులో లేదని ఆయన స్పష్టం చేశారు. అవాస్తవాలు చెప్పే ఆలోచన తమ పార్టీకి లేదని రఘునందన్ చెప్పారు. వ్యవసాయానికి, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని కేంద్రం చెప్పలేదన్నారు. రాష్ట్రం అందించే సబ్సిడీలను కేంద్రం ఎత్తేయాలన్న ఆరోపణ తప్పని ఎమ్మెల్యే చెప్పారు. అంతకుముందు ఈ బిల్లుపై బాల్క సుమన్ చర్చకు లేవనెత్తారు.

    ఆర్టీసీని అమ్మితే రూ.1000 కోట్లు నజరానా

    సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం లేఖలు రాసిందని ఆయన స్పీకర్ తో అన్నారు. త్వరగా అమ్మినవారికి రూ.1000 కోట్ల నజరానా కూడా అందజేస్తామని కేంద్రం తెలిపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆర్థికశాఖ రాసిన లేఖలను చూపించారు. దేశం మొత్తాన్ని అమ్మేయాలని కేంద్రప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. వీడియో కోసం Watch On ట్విటర్ పై క్లిక్ చేయండి. Government of India is writing letters asking to sell Telangana RTC, who will … Read more