• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అసెంబ్లీకి తాగి వచ్చారా?: సీఎం ఫైర్

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను తాగుబోతులంటూ అభివర్ణించారు. రాష్ట్రంలో ఇటీవల కల్తీ మద్యం తాగి 17మంది మృతి చెందడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సీఎం నీతీశ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ ఎదుట డిమాండ్ చేశారు. సభలోనూ గందరగోళం చేయడంతో సీఎం సహనం కోల్పోయారు. ‘అసెంబ్లీకి తాగి వచ్చారా? ఇంత జరిగాక మౌనం ఎందుకు? ఏమైంది? వారిని సభ నుంచి బయటకు పంపించండి’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు నిరసన చేపట్టడం గమనార్హం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv