• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Video: మద్యం బాటిళ్లతో జనం పరార్

    మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఒక కారుకు ప్రమాదానికి గురైంది. దీంతో అందులోని మద్యం సీసాలను అక్కడున్న వారంతా ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. ఓ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో కారు వేగంగా వెళ్తు మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో లోపల మద్యం బాటిళ్లు రోడ్డుపై పడటంతో అక్కడున్నవారు వాటిని తీసుకుని పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ये लूट का दृश्य शराबबंदी वाले राज्य बिहार के गया … Read more

    భర్త చేతిలో మహిళా కానిస్టేబుల్‌ హత్య

    బిహార్‌ రాజధాని పాట్నాలో ఓ మహిళా కానిస్టేబుల్‌ను కట్టుకున్న భర్తనే దారుణంగా కాల్చి చంపాడు. ఉద్యోగం వల్ల ఇంట్లో ఎక్కువ సమయం ఉండటం లేదన్న కోపంతో ఆమె హత్య చేశాడు. జెహనాబాద్‌కు చెందిన గజేంద్ర యాదవ్‌కు ఆరేళ్ల క్రితం శోభాకుమారి (23)తో పెళ్లి జరిగింది. శోభ ఇటీవలే పోలీసు కొలువులో చేరింది. ఉద్యోగంతో బిజీగా మారిన ఆమెతో గజేంద్ర తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుక్‌ చేసిన హోటల్‌ గదికి పిలిపించి భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసిన … Read more

    అన్నం పెట్టిన అమ్మాయిపైనే అత్యాచారం

    ఓ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. బిహార్‌కు చెందిన ధర్మేందర్, ఓ బాలిక వారం రోజులుగా అద్దె ఇంట్లో ఊంటూ సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మేందర్ పార్టీ ఇస్తానని చెప్పడంతో అతడి స్నేహితులు ఇంటికి వచ్చారు. వారందరికీ బాలిక వంట చేసి వడ్డించింది. భోజనం చేసిన తర్వాత ధర్మేందర్‌ను బయటకు గెంటేసి ఆమెపై అత్యాచాారానికి పాల్పడ్డారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    జిమ్నాస్టిక్ విన్యాసాలు చేసి వ్యక్తి అరెస్ట్

    ఓ రైల్వేస్టేషన్‌లో జిమ్నాస్టిక్ విన్యాసాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బిహార్ మాన్‌పుర్ జంక్షన్ వద్ద జరిగింది. ఓ యువకుడు ఆగివున్న రైలు పక్కన ప్లాట్‌ఫామ్‌పై జిమ్మాస్టిక్ విన్యాసాలు చేశాడు. దీన్ని కొందరు వీడియాతీసి సోషల్ మీడియాతో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే యువకుడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేశారు. A young man who gained fame for his reckless stunts at Manpur Junction, was arrested … Read more

    బిహార్‌లో కూలిన నిర్మాణంలోని వంతెన

    బిహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. భాగ్లాపూర్‌లోని అగువానీ, సుల్తాన్ గంజ్ మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి ఇది. ఇదే వంతెన కుప్పకూలడం ఇది రెండోసారి కావడం గమనార్హం. దీనిపై సుల్తాన్‌గంజ్ ఎమ్మెల్యే లలిత్ నారాయణ్ మండల్ స్పందించారు. నవంబర్, డిసెంబర్ లోగా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేదని ఆయన చెప్పారు. కానీ, ఇలా కూలిపోవడం దురదృష్టకరమని వెల్లడించారు. దీనిపై కచ్చితంగా దర్యాప్తు జరగాలని జేడీయూ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. #WATCH | Under construction Aguwani-Sultanganj bridge … Read more

    జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళా టీచర్లు

    బిహార్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థుల ఎదుటే మహిళా టీచర్లు పరస్పరం దాడి చేసుకున్నారు. జుట్లు పట్టుకొని చెప్పులతో కొట్టుకున్నారు. పట్నాలోని కొరియా పంచాయత్‌ విద్యాలయ్‌ స్కూల్లో ఈ ఘటన జరిగింది. క్లాస్‌రూమ్ కిటికీలు మూయకపోవడంతో ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి, టీచర్‌ అనిత మధ్య వివాదం తలెత్తింది. కిటికీలు మూసేందుకు టీచర్ అంగీకరించకపోవడం వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రిన్సిపల్‌పై టీచర్‌ అనిత చెప్పుతో దాడి చేసింది. ఇందుకు మరో టీచర్‌ కూడా సహకరించింది. దాడి దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. #Patna #Bihta … Read more

    మహిళా అధికారణిపై ఇసుక మాఫియా దాడి

    బిహార్‌: పట్నా జిల్లాలోని బిహ్త్ పట్టణంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు ఓ మహిళా ఆఫీసర్‌పై దాడికి తెగబడింది. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)వైరల్‌గా మారింది. ప్రాణ భయంతో పారిపోతున్న అధికారిణిని కొందరు వెంబడించారు. రాళ్లు, మట్టిపెళ్లలతో దాడిచేశారు. ఆమెను కిందపడేసి నేలపై ఈడ్చుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు 44 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మిగితా వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. #WATCH | Bihar: Woman officer from … Read more

    వృద్ధ టీచర్‌ను చితకబాదిన పోలీసులు; స్పందించిన ఎన్‌హెచ్ఆర్‌సీ

    బిహార్‌లోని కైమూర్ జిల్లాలో ఓ వృద్ధ ఉపాధ్యాయుడిని చితకబాదిన ఘటనపై ఎన్‌హెచ్ఆర్‌సీ స్పందించింది. బిహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పోలీసులు తమ పరిధి దాటి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై నెలలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా కిశోర్ పాండే అనే టీచర్ రోడ్డు దాటుతుండగా ఇద్దరూ మహిళా పోలీసులు అతనిపై లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Meet 65yrs old School Teacher Nawal Kishore Pandey from … Read more

    ‘మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్’; వారికి స్పెషల్

    బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి తన హోటల్‌కు ‘మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్’ అనే పేరు పెట్టుకున్నాడు. పాట్నా దగ్గర్లలోని బాడ్ పట్టణంలో రంజిత్ కుమార్ ఈ హోటల్ ఏర్పాటు చేశాడు. జనాలు పేరు చూసి చిత్రంగా ఉందే అంటూ హోటల్‌కు వస్తున్నారు. రెండో వివాహం చేసుకున్నవారు ఈ హోటల్‌కు వస్తే డిస్కౌంట్ ఇస్తున్నాడు.హోటల్లో టీ, బర్గర్లు, నూడుల్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ సమయం ఇక్కడే గడపడం వల్ల ఈ హోటల్ తనకు రెండో భార్య లాంటిదని చెబుతున్నాడు.

    అసెంబ్లీకి తాగి వచ్చారా?: సీఎం ఫైర్

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను తాగుబోతులంటూ అభివర్ణించారు. రాష్ట్రంలో ఇటీవల కల్తీ మద్యం తాగి 17మంది మృతి చెందడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సీఎం నీతీశ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ ఎదుట డిమాండ్ చేశారు. సభలోనూ గందరగోళం చేయడంతో సీఎం సహనం కోల్పోయారు. ‘అసెంబ్లీకి తాగి వచ్చారా? ఇంత జరిగాక మౌనం ఎందుకు? ఏమైంది? వారిని సభ నుంచి బయటకు పంపించండి’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం ఈ వ్యాఖ్యలపై బీజేపీ … Read more