• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళా టీచర్లు

    బిహార్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థుల ఎదుటే మహిళా టీచర్లు పరస్పరం దాడి చేసుకున్నారు. జుట్లు పట్టుకొని చెప్పులతో కొట్టుకున్నారు. పట్నాలోని కొరియా పంచాయత్‌ విద్యాలయ్‌ స్కూల్లో ఈ ఘటన జరిగింది. క్లాస్‌రూమ్ కిటికీలు మూయకపోవడంతో ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి, టీచర్‌ అనిత మధ్య వివాదం తలెత్తింది. కిటికీలు మూసేందుకు టీచర్ అంగీకరించకపోవడం వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రిన్సిపల్‌పై టీచర్‌ అనిత చెప్పుతో దాడి చేసింది. ఇందుకు మరో టీచర్‌ కూడా సహకరించింది. దాడి దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv