• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిహార్‌లో కూలిన నిర్మాణంలోని వంతెన

    బిహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. భాగ్లాపూర్‌లోని అగువానీ, సుల్తాన్ గంజ్ మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి ఇది. ఇదే వంతెన కుప్పకూలడం ఇది రెండోసారి కావడం గమనార్హం. దీనిపై సుల్తాన్‌గంజ్ ఎమ్మెల్యే లలిత్ నారాయణ్ మండల్ స్పందించారు. నవంబర్, డిసెంబర్ లోగా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేదని ఆయన చెప్పారు. కానీ, ఇలా కూలిపోవడం దురదృష్టకరమని వెల్లడించారు. దీనిపై కచ్చితంగా దర్యాప్తు జరగాలని జేడీయూ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv