• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మొసలిని కరెంట్ ఆఫీసులో వదిలిన రైతులు

    కర్ణాటకలో కరెంట్ కష్టాలపై రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వ్యవసాయానికి కనీసం 5 గంటల పాటు కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. మాండ్యకు చెందిన రైతులు మొసలిని తీసుకొచ్చి కరెంట్ ఆఫీసులో వదిలి పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. కరెంట్ ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంటామని మరికొంతమంది రైతులు అధికారులను హెచ్చరించారు. కనీసం 5 గంటల కరెంట్ ఇవ్వట్లేదు అంటూ గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సప్లై ఆఫీసు మీద దాడి చేశారు. https://x.com/TeluguScribe/status/1715613238430458106?s=20

    భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్

    కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తున్న సందర్భంగా కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. అధికార బీజేపీ తనను జైలులో పెట్టినప్పుడు సోనియా గాంధీ తనకు అండగా నిలిచారని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వారికి బహుమానంగా అందజేస్తున్నట్లు శివకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ విజయానికి సహకరించిన ప్రతి ఒక్క నేతకు పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన చెప్పారు. కనకాపుర స్థానం నుంచి పోటీ చేసి శివకుమార్ గెలుపొందారు. #WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional … Read more