• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మొసలిని కరెంట్ ఆఫీసులో వదిలిన రైతులు

    కర్ణాటకలో కరెంట్ కష్టాలపై రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వ్యవసాయానికి కనీసం 5 గంటల పాటు కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. మాండ్యకు చెందిన రైతులు మొసలిని తీసుకొచ్చి కరెంట్ ఆఫీసులో వదిలి పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. కరెంట్ ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంటామని మరికొంతమంది రైతులు అధికారులను హెచ్చరించారు. కనీసం 5 గంటల కరెంట్ ఇవ్వట్లేదు అంటూ గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సప్లై ఆఫీసు మీద దాడి చేశారు.

    https://x.com/TeluguScribe/status/1715613238430458106?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv