• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సబ్‌స్టేషన్‌కు మొసలిని తీసుకెళ్లి నిరసన

    విద్యుత్‌ సంక్షోభంపై కర్ణాటక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా మొసలిని సబ్‌స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రొణిహాల గ్రామంలోని పొలాల్లో ఈ మొసలిని గుర్తించినట్లు రైతులు తెలిపారు. రాత్రి సమయంలో పాము, తేలు, మెుసలి బారిన పడి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యుత్‌ అధికారులను నిలదీశారు. కరెంటు లేక పంట పొలాలు ఎండిపోతున్నట్లు వాపోయారు. … Read more

    మొసలిని కరెంట్ ఆఫీసులో వదిలిన రైతులు

    కర్ణాటకలో కరెంట్ కష్టాలపై రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వ్యవసాయానికి కనీసం 5 గంటల పాటు కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. మాండ్యకు చెందిన రైతులు మొసలిని తీసుకొచ్చి కరెంట్ ఆఫీసులో వదిలి పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. కరెంట్ ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంటామని మరికొంతమంది రైతులు అధికారులను హెచ్చరించారు. కనీసం 5 గంటల కరెంట్ ఇవ్వట్లేదు అంటూ గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సప్లై ఆఫీసు మీద దాడి చేశారు. https://x.com/TeluguScribe/status/1715613238430458106?s=20