• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సబ్‌స్టేషన్‌కు మొసలిని తీసుకెళ్లి నిరసన

    విద్యుత్‌ సంక్షోభంపై కర్ణాటక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా మొసలిని సబ్‌స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రొణిహాల గ్రామంలోని పొలాల్లో ఈ మొసలిని గుర్తించినట్లు రైతులు తెలిపారు. రాత్రి సమయంలో పాము, తేలు, మెుసలి బారిన పడి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యుత్‌ అధికారులను నిలదీశారు. కరెంటు లేక పంట పొలాలు ఎండిపోతున్నట్లు వాపోయారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv