‘కేసీఆర్ దుర్మార్గమైన పాలన..లక్షల ఎకరాల్లో పంట నష్టం’
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కేసీఆర్ దుర్మార్గమైన పాలన..లక్షల ఎకరాల్లో పంట నష్టం’

    ‘కేసీఆర్ దుర్మార్గమైన పాలన..లక్షల ఎకరాల్లో పంట నష్టం’

    July 16, 2022

    © File Photo

    తెలంగాణలో కేసీఆర్ దుర్మార్గమైన పాలన చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వర్షాలు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉంటే KCR మాత్రం జాతీయ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే పట్టించుకోలేదన్నారు. మరోవైపు కమిషన్లకు కక్కుర్తి పడి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిండా మునిగిందన్నారు. వరదల్లో పలు చోట్ల అనేక మంది మృతి చెందినా కూడా కనీసం సంతాపం తెలుపలేదన్నారు. వర్షాలు వస్తున్నాయని 17 నియోజక వర్గాల్లో వారి మంత్రులను నియమించాలని కోరినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. మీడియా అనేక చోట్ల వరదలు, ప్రజల ఇబ్బందులను కవర్ చేయలేదన్నారు.

    TPCC Chief Revanth Reddy Press Meet LIVE | Gandhi Bhavan | V6 News
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version