ఏపీ రైలు ప్రమాదం.. పట్టాలు పునరుద్ధరణ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీ రైలు ప్రమాదం.. పట్టాలు పునరుద్ధరణ

    ఏపీ రైలు ప్రమాదం.. పట్టాలు పునరుద్ధరణ

    October 30, 2023
    in AP, News

    © ANI Photo

    ఏపీ విశాఖ: రైలు ప్రమాద ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపదికన అధికారులు చర్యలు చేపట్టారు. రైళ్ల రాకపోకలకు అనుగుణంగా పట్టాలను పునరుద్ధరించారు. 19 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ చేశామని అధికారులు వెల్లడించారు. రైలు ప్రమాద ఘటనలో 13 మంది మరణించారని తెలిపారు. మరో 30 మంది గాయపడ్డారని వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version