దసరా వేళ పసిడి ప్రియులకు షాక్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దసరా వేళ పసిడి ప్రియులకు షాక్

    దసరా వేళ పసిడి ప్రియులకు షాక్

    October 22, 2023

    © Envato

    దసరా పండగ వేళ పసిడి ధరలు వరుసగా పెరుగుతూ షాకిస్తున్నాయి. నిన్నటి పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై రూ.220, రూ.220 చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750లకు చేరింది. అలాగే చెన్నైలో రూ. 56,700లు, ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.56,600 పలుకుతోంది. మరోవైపు వెండి ధర కూడా నేడు పెరిగింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధరపై రూ.1200 పెరిగింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version