తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

    తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

    October 5, 2023

    © File Photo

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల వరకు సమయంపడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని మొత్తం 28 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న 76,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో 32,238 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం వెంకటేశ్వర స్వామీ హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version