ప్రజలు తెలివితో ఓటు వేయాలి: కేసీఆర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రజలు తెలివితో ఓటు వేయాలి: కేసీఆర్

    ప్రజలు తెలివితో ఓటు వేయాలి: కేసీఆర్

    October 15, 2023

    Screengrab Twitter:CMOTELANGANA(FILE)

    బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించిన కేసీఆర్ హుస్నాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ‘ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివితో ఆలోచించాలి. మోసపోవద్దు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతోంది. ఇప్పటికీ 10 సార్లు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అంధకారం చేసింది. బీఆర్ఎస్ విజయ ప్రస్థానానికి హుస్నాబాద్ వేదిక కావాలి. తొమ్మిదిన్నర ఏళ్ల కింద తెలంగాణ ఎలా ఉండేది. ఇప్పుడు తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నెంబర్‌ వన్‌. మరోసారి అధికారంలోకి వస్తే రూ.5 వేలు ఇస్తాం’ అని అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version