• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిమిషానికి రూ.కోటి తీసుకుంటా: ఊర్వశి

    బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె తాను నిమిషానికి రూ.కోటి వసూలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇండియాలోనే అత్యధిక మొత్తం తీసుకుంటున్నందుకు ఎలా ఫీలవుతున్నారని యాంకర్‌ అడగ్గా ఆమె ఈమేరకు బదులిచ్చారు. ఈ కామెంట్స్ చూసి ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అన్నీ అబద్ధాలే అంటూ విమర్శలు చేస్తున్నారు. అసలు నీకెవరు అంత మొత్తం ఇస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. కాగా, వాల్తేర్ వీరయ్య, ఏజెంట్, బ్రో మూవీల్లో ఊర్వశి మెరిసింది.

    చర్చనీయాంశం అవుతున్న ఊర్వశి ట్వీట్

    బ్రో సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది ఊర్వశి రౌటేలా. రేపు ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ట్వీట్ చేసిందీ బ్యూటీ. అయితే, ఇందులో పవన్ కళ్యాణ్‌ని.. ఎస్టీమ్డ్(Esteemed) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ సంబోధించింది. దీంతో ఈ [ట్వీట్](URL Here) చర్చనీయాంశం అయింది. ఈ పదానికి ‘సరిపోలే/గౌరవీనయులై/ పూజ్యులైన’ అనే అర్థాలు వస్తాయి. మరి, ఊర్వశి ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ వేసిందోనని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ ట్వీట్‌తో జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తుండగా వైసీపీ అనుకూల యూజర్లు నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. Delighted … Read more

    ఊర్వశీని చూడగానే.. ‘పంత్.పంత్‌…’ అరుపులు.. వీరి మధ్య ఎఫైర్ నిజమేనా?

    దేశవ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. సినీతారలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకొంటున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటేలా ఇలాగే ముంబయిలో ఉత్సవాలలో పాల్గొంది. లెహంగాతో అందంగా ముస్తాబై ఈ వేడుకకు వచ్చింది. హుషారుగా అక్కడ కాసేపు గడిపింది. ఆ తర్వాత ఇంటికెళ్లి.. ఓ పోస్టు పెట్టింది. ‘ఈ మ్యాటర్‌ని ఇంతటితో వదిలేయండి. లేకపోతే….’ అంటూ అందులో రాసుకొచ్చింది. ఇంతకీ ఏమైంది! వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఊర్వశీకి చేదు అనుభవం ఎదురైంది. ఊర్వశీని చూడగానే.. అక్కడి ప్రజలు రిషభ్ పంత్.. రిషభ్ పంత్ అని అరవడం … Read more