• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వందేభారత్‌ను లాక్కెళ్లిన ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌

    [VIDEO](URL Here): యూపీలో ఆసక్తికర ఘటన జరిగింది. అత్యాధునిక వందేభారత్‌ రైలును పాత తరానికి చెందిన ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ వేగంగా లాక్కెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను శంశాక్‌ జైస్వాల్‌ అనే వ్యక్తి రికార్డు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లిప్‌పై తూర్పు మధ్య రైల్వే స్పందించింది. ఖాళీ కోచ్‌లతో కూడిన వందే భారత్ రైలును ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌తో నడిపినట్లు తెలిపింది. पीछले 9 सालों के झूठ को खींच कर ले जाता 70 सालों का … Read more

    వందేభారత్‌ రైలు సగటు వేగం ఎంతంటే?

    వందే భారత్‌ రైళ్ల సగటు వేగం గడిచిన రెండేళ్లలో 83 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. ఒక రూట్లో మాత్రం గరిష్ఠంగా 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని పేర్కొంది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. 2021-22లో వందే భారత్‌ రైళ్లు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా 2022-23 సంవత్సరంలో 81.38 కిలోమీటర్ల సగటు వేగంతో నడిచినట్లు రైల్వే శాఖ తెలిపింది. ట్రాకుల సామర్థ్యం తక్కువగా ఉండటంతో రైళ్ల వేగం తగ్గిందని చెప్పింది. వందే … Read more

    సెల్ఫీ కోసం ‘వందేభారత్’ ఎక్కి బుక్కయ్యాడు

    [VIDEO](url):సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ఈ మధ్యనే ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. కొత్తగా వచ్చింది కాబట్టి సాధారణంగానే ఈ ట్రైన్‌పై అందరికీ ఆసక్తి ఉంటుంది. అదే ఉత్సుకతతో రాజమహేంద్రవరంలో ఓ వ్యక్తి సెల్ఫీ కోసం వందేభారత్‌ ఎక్కాడు. ఇంతలో ఆటోమేటిగ్‌గా రైలు డోర్‌ మూసుకుపోయింది. TTE వచ్చి ఏంటని అడగ్గా.. సార్ కొత్త ట్రైన్‌ అని సెల్ఫీ కోసం ఎక్కాను దిగేస్తాను సార్‌ అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ దిగడం కుదరదు విజయవాడ దాకా మాతో పాటు రావాల్సిందేనంటూ TTE చెప్పాడు. Man steps … Read more