• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • థర్డ్‌అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ అసహనం

    [VIDEO](url): భారత్‌-ఆసీస్‌ రెండో టెస్టు సందర్భంగా విరాట్‌ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. థర్డ్‌ అంపైర్‌ తనను ఔట్‌గా ప్రకటించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆసీస్‌ కొత్త స్పిన్నర్‌ కుహ్నెమాన్ వేసిన 50వ ఓవర్‌లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అయినట్లు ఎంపైర్‌ ప్రకటించారు. దీనిపై కోహ్లీ డీఆర్‌ఎస్‌కు వెళ్లగా రివ్యూలో బంతి నేరుగా ప్యాడ్‌ను తాకినట్లు కనిపించలేదు. అయినప్పటికీ థర్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వడం కోహ్లీని అసహనానికి గురిచేసింది. Kohli looked angry after … Read more

    బోల్డ్ ఫోటోస్‌తో కవ్విస్తున్న అర్జున్‌ రెడ్డి భామ

    అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్‌ షాలిని పాండే మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. తన చబ్బీ లుక్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోలతో ఆకట్టుకునే షాలిని తాజాగా మరిన్ని ఫోటోలను పోస్టుచేసింది. బ్లాక్‌ స్లీవ్‌ లెస్‌ జాకెట్‌ ధరించి తన ఎద అందాలను ఆరబోసింది. కింద కూర్చుని వివిధ రకాల ఫోజుల్లో కనిపించింది. ఈ పిక్స్‌ నెటిజన్లను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. Courtesy Instagram:shalzp Courtesy Instagram:shalzp Courtesy Instagram:shalzp Courtesy Instagram:shalzp Courtesy Instagram:shalzp

    చిరు పాటకు స్టెప్పులేసిన పీవీ సింధు

    [VIDEO](url): బాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు డ్యాన్స్‌తో అదరగొట్టింది. చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో పాటకు డ్యాన్స్‌ వేసి ఆకట్టుకుంది. ‘బాసు.. వేర్‌ ఈజ్ ద పార్టీ’ పాటకు స్టెప్పులు వేసి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. షేర్ చేసిన కొన్ని గంట‌ల్లోనే 3,32,968 లక్షల మంది ఈ వీడియోను ఇష్టప‌డ‌గా. . వేలకొద్ది కామెంట్స్ వచ్చాయి. కాగా సింధు ఆటల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ ఫొటోలు, రీల్స్‌ పెడుతూ సందడి చేస్తుంది. … Read more

    హిమాన్షు పాడిన ఆంగ్ల పాట వైరల్‌!

    తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవడు హిమాన్షు పాడిన ఆంగ్ల గీతం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రసిద్ద ఆంగ్ల గీతం ‘గోల్డెన్‌ అవర్‌’ పాటకు కవర్‌ సాంగ్‌ను హిమాన్షు పాడారు. దాన్ని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. తన కుమారుడు పాడిన పాట తనకెంతో నచ్చిందని, అందరికీ నచ్చుతుందని ఆశీస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్‌ చేశారు. అటు హిమాన్షు పాటను ఎమ్మెల్సీ కవిత మెచ్చుకున్నారు. ‘నిన్ను చూసి గర్వపడుతున్నా అల్లుడూ! మరిన్ని మంచి పాటలు నీ నుంచి ఆశిస్తున్నాను’ అని కవిత ట్వీట్ చేశారు.

    అందచందాలతో కిక్కెక్కిస్తోన్న హనీరోజ్‌!

    [Video:](url) వీరసింహారెడ్డి సినిమాతో నటి హనీరోజ్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. దీనికి తోడు సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పోస్టులు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న హనీరోజ్‌ సందడి చేశారు. డ్యాన్స్‌ చేసి అక్కడి వారిని అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను హనీరోజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. https://www.instagram.com/p/Coyqsu-jieu/?hl=en Courtesy Instagram:honeyroseinsta Courtesy Instagram:honeyroseinsta

    ‘పొట్టి పిల్ల’ అంటూ టీజ్‌ చేస్తున్న ప్రియదర్శి!

    హాస్యనటుడు ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘బలగం’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘పొట్టి పిల్ల’ అనే పాట విడుదలైంది. ఇందులో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌పై తనకున్న ప్రేమను చెబుతూనే ‘పొట్టి పిల్ల’ అని టీజ్‌ చేస్తున్నాడు. ఆమె వెళ్లిన చోటికి వెళ్తూ మనసులోని ప్రేమను గుర్తించాలని చెబుతున్నాడు. ఒప్పుకుంటే తాను చేస్తానో సాంగ్‌ రూపంలో చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.

    తమిళా? హిందీనా? అడిగి.. వలస కూలీలపై దాడి

    తమిళనాడులో ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. రైలులో ప్రయాణిస్తున్న వలస కార్మికులపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రైలులోని జనరల్‌ బోగి కిక్కిరిసి ఉండగా అందులో వలస కార్మికులు ఉన్నారు. అయితే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారంటూ తమిళ వ్యక్తి అడిగాడు. తమిళా? హిందీనా? అని ప్రశ్నించాడు. హిందీ రాష్ట్రానికి చెందినట్లు ఆ వలస కూలీలు చెప్పడంతో వారిని కొట్టాడు. తమిళులకు దక్కాల్సిన ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తూ తిట్టాడు. Video: Migrant Workers Beaten Up On … Read more

    రెండో టెస్టు ప్రారంభానికి ముందు ఆసక్తికర ఘటన

    భారత్‌-ఆసీస్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభానికి ముందు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ మ్యాచ్‌ను గంట కొట్టి ప్రారంభించారు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్‌ గెలవడంలో గౌతం గంభీర్‌ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్స్‌లో ప్రత్యర్థి జట్లపై విరోచితంగా పోరాడి భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు. ఈ నేపథ్యంలో గంభీర్‌కు సముచిత గౌరవం ఇచ్చిన బీసీసీఐ మ్యాచ్‌ను ఆయన చేతుల మీద ప్రారంభించింది. కాగా గంభీర్‌ టీమ్‌ఇండియా తరపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు … Read more