• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • థర్డ్‌అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ అసహనం

    [VIDEO](url): భారత్‌-ఆసీస్‌ రెండో టెస్టు సందర్భంగా విరాట్‌ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. థర్డ్‌ అంపైర్‌ తనను ఔట్‌గా ప్రకటించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆసీస్‌ కొత్త స్పిన్నర్‌ కుహ్నెమాన్ వేసిన 50వ ఓవర్‌లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అయినట్లు ఎంపైర్‌ ప్రకటించారు. దీనిపై కోహ్లీ డీఆర్‌ఎస్‌కు వెళ్లగా రివ్యూలో బంతి నేరుగా ప్యాడ్‌ను తాకినట్లు కనిపించలేదు. అయినప్పటికీ థర్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వడం కోహ్లీని అసహనానికి గురిచేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv