• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భట్టిని తోసేసిన కోమటిరెడ్డి: వీడియో వైరల్

    కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఖమ్మం బహిరంగ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి. కానీ కార్యక్రమం చివర్లో అనుకోని ఘటన జరిగింది. ఇది ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతోంది. వేదికపై ఉన్న నాయకులంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఐక్యత చాటారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క మధ్య తోపులాట జరిగింది. కోమటిరెడ్డి తన మోచేతితో భట్టిని తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ముందూ తెలంగాణ లో మీ కాంగ్రెస్ క్యాడర్ ఒకరికి ఒకరు సక్కగా నిలబడడానికి … Read more

    జిమ్‌లో మహేష్ వర్కవుట్స్ అదుర్స్

    సూపర్ స్టార్ మహేష్ బాబు జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో ఫిట్నెస్ లెవెల్స్ పెంచుకునేందుకు ఎక్ససైజ్ చేస్తు మీడియాలో కనిపిస్తున్నాడు. ఇది చూసిన అభిమానులు ‘గుంటూరు కారం’ సినిమాలో లో ఫిట్‌గా కనిపించేందుకు మహేష్ తెగ కష్టపడుతున్నాడని కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు 45 ప్లస్ లో కూడా ఎవర్ గ్రీన్ గా ఫిట్నెస్ సాధిస్తున్నారని కొనియాడుతున్నారు. ఇక ‘గుంటూరు కారం’ చిత్రాన్ని అయితే త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. https://www.instagram.com/reel/CuJl1OGsXPq/?utm_source=ig_embed&ig_rid=0caed6d2-b561-4802-92e9-0e08eab4ae8e

    కంటతడి పెట్టిన కేసీఆర్

    తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఉద్యమ గాయకుడు సాయిచంద్‌ భౌతికకాయం వద్ద సీఎం కేసీఆర్‌ నివాళులర్పించే క్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన సీఎం.. కుటుంబసభ్యులను ఓదార్చారు. సాయిచంద్‌ భార్య, పిల్లలు కేసీఆర్‌ కాళ్లపై పడి రోదించారు. ఈ క్రమంలో వారిని ఓదార్చే క్రమంలో కేసీఆర్‌ కంటతడి పెట్టారు. అనంతరం సాయిచంద్‌ తండ్రి వెంకట్‌రాములును ఓదార్చారు. తానున్నాంటూ వారికి భరోసా ఇచ్చారు. హఠాన్మరణం చెందిన ఉద్యమ గాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి … Read more

    చితకబాదుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

    సూర్యాపేట – భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్‌లో వర్గపోరు బయటపడింది. కాంగ్రెస్ కార్యకర్తలు బహాబాహికి దిగారు. భట్టి పాదయాత్రలో వేర్వేరుగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈక్రమంలో ఇరువర్గాల మద్దతుదారులు ఒకరికొకరు కొట్టుకున్నారు. పాదయాత్రలోనే ఒకరిపై ఒకరు దాడికి తెగబడటంతో పోలీసులు చెదరగొట్టారు. సూర్యాపేటలో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు సూర్యాపేట – భట్టి విక్రమార్క పాదయాత్రలో బయట పడ్డ కాంగ్రెస్ వర్గపోరు. భట్టి పాదయాత్రలో వేర్వేరుగా పాల్గొన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ … Read more

    Janasena Strategy: ఏపీలో హంగ్ తప్పదా? పవన్ కళ్యాణ్ వ్యూహం ఇదే!.. దారిలోకి వస్తున్న టీడీపీ

    ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కిందటిసారితో పోలిస్తే ఈ సారి ఎలక్షన్లు మరింత రసవత్తరంగా మారనున్నాయి. టీడీపీ, వైసీపీలే కాకుండా జనసేన పార్టీ కూడా ఎన్నికల కురుక్షేత్రంలోకి దూసుకొస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగుతున్నారు. వారాహి యాత్రతో అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేసేందుకు పవన్ ట్రై చేస్తున్నారు. దీంతో ఏపీలో హంగ్ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి, పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? జనసేనాని ప్లాన్‌తో టీడీపీ దారిలోకి వస్తుందా? అనే విషయాలను … Read more

    TS: రేప్ చేయబోయిన వ్యక్తిని చంపేసిన మహిళ

    ఓ మహిళ తనను అత్యాచారం చేయడానికి వచ్చిన వ్యక్తిని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బుద్వేలులో చోటుచేసుకుంది. జయమ్మ అనే మహిళ ఇంట్లోకి శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యంమత్తులో చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ మహిళ అతడిపై తిరగబడి ఇనుపరాడ్‌తో తలపై బాదింది. తీవ్ర రక్త స్రావమై ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. హత్య అనంతరం ఆమె రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. అత్యాచారం చేయడానికి వచ్చిన వ్యక్తిని కొట్టి చంపిన మహిళ రంగారెడ్డి … Read more

    HYD: ఎంఐఎం ఎమ్మెల్సీ దౌర్జన్యం!

    ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మద్ బేగ్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. లాలాగూడ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి తన అనుచరులను విడిపించుకుని పోయాడు. దీంతో అతడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల ఎంఐఎం కార్యకర్తలు జంతువులను అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో పోలీసులను వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై దుర్భాషలాడాడు. అనంతరం తన వారిని విడిపించుకుపోయాడు. Aimim ki Dabangg Numaindagi …#aimim #asaduddinowaisi #asadowaisi #aimimfansgroup #fangroup #rehmathbaig … Read more

    TS: ఎమ్మెల్యేను నిలదీసిన కన్నకూతురు

    తెలంగాణలోని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కన్న కూతురే నడిరోడ్డుపై నిలదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ముత్తిరెడ్డిని ఆయన కుమార్తె తుల్జా భవానీ ఓ స్థలం విషయమై నలుగురిలో నిలదీసింది. దీనిపై ఎమ్మెల్యే స్పందించారు. తన కూతురిని రాజకీయ ప్రత్యర్ధులు తనపైకి ఉసిగొల్పారని మండిపడ్డారు. ఆమెను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రోడ్డు మీదనే నిలదీసిన ఎమ్మెల్యే కూతురు#MLA #Muttireddy #daughter #Telangana #Warangal #DishaTV #DishaTvTelugu pic.twitter.com/Nu9UYtxn9y — Disha … Read more

    ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నా: బీజేపీ ఎంపీ

    ఎంపీ నిధులతో తాను ఇల్లు కట్టుకున్నానని ఆదిలాబాద్ బీజేీపీ ఎంపీ సోయం బాపూరావ్ తెలిపారు. ‘‘ఎంపీ ల్యాడ్స్ నిధులతో నేను ఇల్లు కట్టుకుంటే తప్పేంటి. అందుకే సొంత అవసరాలకు వాడుకున్నా. సొంత ఇల్లు లేకపోతే గౌరవం ఉండదు. అందుకే ఎంపీ నిధులతో ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇంట్లోనే నా కుమారుడికి పెళ్లి చేశాను. అభివృద్ధి కోసం నిధులు పంచకపోవడం తప్పే. గతంలో ఉన్న ఎంపీల మాదిరిగా నేను నిధుల గోల్‌మాల్‌కు పాల్పడలేదు.’’ అంటూ ఎంపీ బాపూరావ్ చెప్పుకొచ్చారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో నేను ఇల్లు … Read more

    బోరున విలపించిన శేఖర్‌ మాస్టర్‌

    రాకేష్‌ మాస్టర్‌ పార్ధీవ దేహాన్ని చూసి ఆయన శిష్యుడు, స్టార్‌ కొరియోగ్రాఫ్‌ శేఖర్‌ మాస్టర్‌ కన్నీరు పెట్టుకున్నారు. గురువు పార్థీవ దేహానికి నమస్కారం చేస్తూ బోరున విలపించాడు. తీవ్ర ఆవేదనతో తన గురువుకు కన్నీటి వీడ్కోలు పలికాడు. శేఖర్‌ మాస్టర్‌ రాకతో ఆ ప్రాంతమంతా భావోద్వేగంగా మారిపోయింది. రాకేష్‌ మాస్టర్‌ దగ్గరే శేఖర్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ మెళుకువలు నేర్చుకున్నాడు. అయితే వారి మధ్య తీవ్ర మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తన గురువును కడసారి చూసేందుకు శేఖర్‌ మాస్టర్‌ వస్తారో లేదోనని అంతా భావించారు.