• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంత్రి విడదల రజినీకి తీవ్ర అస్వస్థత!

    ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఆస్పత్రి ప్రారంభోత్సవం చేస్తుండగా రజినీ అస్వస్థతకు గురయ్యారు. స్టేజిపైనే అధికారులు ఆమెకు ఓఆర్ఎస్ ఇచ్చారు. సభలో మాట్లాడేందుకు ప్రయత్నించినా మంత్రి వల్ల కాలేదు. దీంతో ఆమె జగ్గయ్యపేటలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడే ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పని ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడంతో రజినీ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv