• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చితకబాదుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

    సూర్యాపేట – భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్‌లో వర్గపోరు బయటపడింది. కాంగ్రెస్ కార్యకర్తలు బహాబాహికి దిగారు. భట్టి పాదయాత్రలో వేర్వేరుగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈక్రమంలో ఇరువర్గాల మద్దతుదారులు ఒకరికొకరు కొట్టుకున్నారు. పాదయాత్రలోనే ఒకరిపై ఒకరు దాడికి తెగబడటంతో పోలీసులు చెదరగొట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv