• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 30 తెలుగు హీరోయిన్స్ ఎవరంటే..?

    కేవలం ఒకే సినిమా అది తమిళంలో రిలీజ్‌ అయినా తెలుగులో కాజల్‌ టాప్‌ నటిగానే ఉంది. ఆమె తర్వాతి స్థానంలో రష్మిక మంధాన, సమంత ఉన్నారు. పెళ్లి, ప్రెగ్నన్సీ అంశాల వల్ల కాజల్‌ హెడ్‌లైన్స్‌లో నిలుస్తూనే వచ్చింది. కీర్తి సురేశ్‌ ఆరో స్థానంలో, పూజా హెగ్డే, సాయి పల్లవి ఆమె తర్వాతి స్థానాల్లో నిలిచారు. యువ నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్‌ పదో స్థానంలో చోటు దక్కించుకుంది. రాశి ఖన్నా, నిధి అగర్వాల్, శ్రీ లీల, రెజీనా కసాండ్రా, డింపుల్ హయతి జాబితాలో ఉన్నారు. For … Read more

    2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు వీళ్లే..

    2022 ఏడాది చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి విజయాలను అందించింది. చాలామంది స్టార్స్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. దీంతో నెటిజన్లు  మన టాలీవుడ్ హీరోల గురించి ఆరా l తీయడం మొదలు పెట్టారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను  వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ హీరోల బ్రాండ్ వ్యాల్యూను పసిగట్టిన ఆయా కార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్ టాప్‌-4 యాక్టర్స్‌లో అల్లు … Read more

    పాకీజా గుర్తుందా.. ప్రస్తుతం తిండి లేక రోడ్డు మీద!

    ఒకప్పుడు పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నటి వాసుకి ప్రస్తుతం దీనస్థితిలో ఉంది. వాసుకి అంటే ఎవరికీ గుర్తు రాదేమో.. పాకీజా అంటే గుర్తుకొస్తుంది. తెలుగునాట పాకీజాగా గుర్తింపు తెచ్చుకున్న వాసుకి ప్రస్తుతం పేదరికంలో మగ్గుతూ ఓ హాస్టల్‌లో కాలం వెళ్లదీస్తోంది. ఆమె దాదాపు 150 సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి స్టార్ల సినిమాల్లో నటించింది. సంపాదించింతా పోగొట్టుకోవడంతో ఆమె సొంతూరు కరైకుడికి వెళ్లిపోయింది. ప్రస్తుతం చెన్నైలో ఓ హాస్టల్‌లో ఉంటోంది.

    ‘వారిసు’ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన తమన్

    [VIDEO](url): వారిసు మూవీ ప్రివ్యూ చూసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ భావోద్వేగానికి లోనయ్యారు. డైరెక్టర్ వంశిపైడిపల్లి, నిర్మాత దిల్‌రాజుతో కలిసి సినిమా చూశాడు. ఈ క్రమంలో సినిమా అయిపోయాకా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ప్రేక్షకుల అభిమానాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చేశాడు. డైరెక్టర్ వంశిపైడిపల్లి సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. It’s always special seeing your film getting celebrated by the fans at “Mecca of celebrations” #FansFortRohini Team … Read more

    కనుబొమ్మలతోనూ ఎన్టీఆర్ నటిస్తాడు: జక్కన్న

    జూ.ఎన్టీఆర్‌పై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. తన కనుబొమ్మలతోనూ నటించగల నటుడు ఎన్టీఆర్ అని జక్కన్న కొనియాడాడు. లాస్ ఏంజెల్స్‌లో RRR ప్రదర్శనలో ఎన్టీఆర్, రాజమౌళి పాల్గొన్నారు. ‘కొమురం భీముడో నాకు ఫేవరేట్ సాంగ్. ఇప్పటివరకు నేను తెరకెక్కించిన పాటల్లో ఆల్‌ టైం ఫేవరేట్ అంటే ఇదే. ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించాడు. ఆయన కనుబొమ్మలపై కెమెరా పెడితే వాటితోనూ నటించగలడు’ అంటూ తారక్‌ని రాజమౌళి ప్రశంసించాడు. రాజమౌళి నుంచి ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా తారక్ వెల్లడించాడు. ఈరోజు ఈ స్థాయిలో తాను … Read more

    అప్పట్లో శ్రీదేవిపై జక్కన్న ఫైర్

    అప్పట్లో అతిలోక సుందరి శ్రీదేవిపై దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో జక్కన్న మాట్లాడుతూ.. ‘‘బాహుబలిలో శివగామికి శ్రీదేవిని అనుకున్నాం. ఆమె 7, 8 కోట్లు డిమాండ్ చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఆమెతో పాటు మరో ఐదుగురికి ఫ్లైట్ టికెట్స్ ఏర్పాటు చేయాలి. వారందరికీ ఫైవ్‌స్టార్ హోటల్‌ లో ఒక ఫ్లోర్ మొత్తం బుక్ చేయాలి. బాహుబలి హిందీ రైట్స్ కూడా అడిగా రు.ఈ డిమాండ్లను తీర్చలేకే శ్రీదేవిని వద్దనుకున్నాం.’’ అంటూ పేర్కొన్నాడు.

    తాతకు తగ్గ మనవడు; డైలాగ్‌ చెప్పిన బాలయ్య మనవడు

    ‘వీరసింహారెడ్డి’ డైలాగ్‌తో నందమూరి బాలకృష్ణ మనవడు ఆర్యవీర్ అదరగొట్టాడు. ‘‘భయం నా బయోడేటాలోనే లేదురా బోస్‌డీకే’’ అంటూ ఆర్యవీర్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒంగోలులో జరిగిన ‘వీరసింహారెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ప్రదర్శించారు. స్క్రీన్‌పై మనవడిని చూసుకుని బాలయ్య మురిసిపోయారు. కాగా జూ.ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్‌లోని దివి నుంచి దిగివచ్చావా సాంగ్‌కు బాలయ్య కూర్చునే డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.

    నేను అందరివాడిని; నందమూరి బాలకృష్ణ

    తాను రాయలసీమకే పరిమితమవుతానని అందరూ అనుకుంటారని.. కానీ నేను అందరివాడినని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఒంగోలులో జరిగిన ‘వీరసింహారెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ ఒంగోలు గిత్త గోపీచంద్ అద్భుత దర్శకుడు. నటులు, టెక్నీషియన్ల నుంచి టాలెంట్ వెలికితీసే సత్తా అతనికి ఉంది. నా తర్వాతి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడిది కూడా ఒంగోలే. నాకు జన్మనిచ్చి, మీ అందరి గుండెల్లో స్థానం కల్పించినందుకు ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు.’’ అంటూ పేర్కొన్నారు.

    సంప్రదాయ చీరలో శ్రుతిహాసన్

    ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్ శ్రుతిహాసన్ సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడానికి ముందు ట్రెడిషనల్ బ్లాక్ చీరలో కనిపిస్తూ శ్రుతి వయ్యారాలు వలకబోసింది. ఈ వీడియోను శ్రుతిహాసన్ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకుంది. దీంతో ట్రెడిషనల్ ట్రెండీ లుక్‌లో శ్రుతి అదరగొట్టిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఒంగోలులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. https://www.instagram.com/reel/CnEWB9-BSdQ/?utm_source=ig_web_copy_link Screengrab … Read more

    చంద్రబాబు నాయుడు నరహంతకుడు: ఆర్జీవీ

    కందుకూరు ఘటనలో చంద్రబాబు వల్లే 8 మంది చనిపోయారని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విమర్శించారు. జనం ఎక్కువగా కనిపించాలి, పాపులారిటీ రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు చిన్న స్థలంలో సభ ఏర్పాటు చేశారని ఆర్జీవీ ఆరోపించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ఎలాంటి ప్రదేశంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండదని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనం కోసమే జనాల ప్రాణాలు తాకట్టుపెట్టారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.