• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమలలో డ్రోన్ కలకలం

    తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న[ డ్రోన్ షాట్స్](url) ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టతనిచ్చారు. డ్రోన్ విజువల్స్‌పై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విజువల్స్ అప్‌లోడ్ చేసిన వ్యక్తి హైదరాబాద్ వాసిగా గుర్తించామన్నారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ కూడా స్పందించింది. వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదని.. దానిని ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపామతి తెలిపారు. Major security breach as drone video of #TirumalaTirupati the … Read more

    శ్రీవారి సేవలో జాన్వీ కపూర్

    దివంగత శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆమె దర్శనానికి వచ్చారు. ఆలయ సిబ్బంది జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా జాన్వీ కపూర్ రావడంతో తిరుమలలో సందడి నెలకొంది. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న జాన్వీక‌పూర్

    బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ నేడు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకుంది. స్నేహితుల‌తో క‌లిసి తిరుమ‌ల వచ్చిన ఆమె మొక్కును తీర్చుకుంది. బ్లూ క‌ల‌ర్ లంగాఓణీలో అచ్చ‌తెలుల‌మ్మ‌యిల క‌నిపించింది. జాన్వీ న‌టించిన గుడ్‌ల‌క్ జెర్రీ సినిమా ఇటీవ‌ల ఓటీటీలో విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఆమె మిస్ట‌ర్ అండ్ మిసెస్ మాహి, బ‌వాల్ సినిమాల‌తో బిజీగా ఉంది. షూటింగ్ నుంచి కాస్త‌ గ్యాప్ దొర‌క‌డంతో ఇలా భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగిపోయింది.

    30-4-2022 నేటి ప్రధాన అంశాలు@9PM

    – కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అయిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. 13 మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరిన సీఎం – ఏప్రిల్ నెలలో సగటు ఉష్ణోగ్రతగా 35.05 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటూ తెలిపిన వాతావరణ శాఖ.. 122 ఏళ్లలో ఇది నాలుగో సారి మాత్రమే అని ప్రకటన – డ్రగ్స్ వ్యాపారిని అరెస్టు చేసి రూ. 10 లక్షల డ్రగ్స్ సీజ్ చేసిన మాదాపూర్ పోలీసులు – ముంబైలో శ్రీవారి ఆలయానికి 10 ఎకరాల భూమి పత్రాలను … Read more