• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారి దర్శనానికి 4 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల వరకు సమయం పడుతోంది. 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 68,828 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 28 వేలమంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. సోమవారం తిరుమలేషుడికి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 4 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,515 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 27,230 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

    శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న శ్రీవారిని 80,551 మంది భక్తులు దర్శించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    శ్రీవారి సేవలో షారుక్ ఖాన్

    తిరుమల శ్రీవారిని బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన బాలీవుడ్ నటుడు ఈ ఉదయం స్వామివారి సుప్రభాతసేవలో షారుక్ పాల్గొన్నారు. షారుక్‌తో పాటు నటి నయనతార సైతం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు. రేపు షారుక్- నయన్ జంటగా నటించిన జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈక్రమంలో చిత్రబృదం స్వామివారిని దర్శించుకున్నారు. #WATCH | Andhra Pradesh: Actor Shah Rukh Khan arrives in Tirupati He will visit … Read more

    ఊత కర్రలు వచ్చేశాయ్!

    తిరుమలలో కాలినడకన వెళ్లే భక్తుల కోసం టీటీడీ ఊతకర్రలు సిద్ధం చేసింది. భక్తుల ఆత్మరక్షణ కోసం ఊతకర్రలు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున ఊతకర్రలు దిగుమతి చేసుకుంది. వీటిని త్వరలోనే కాలినడక భక్తులకు అందజేయనున్నారు. కాగా ఇటీవల తిరుమల కాలినడక మార్గంలో చిరుతల సంచారం ఎక్కువైంది. ఓ ఆరేళ్లను పాపను కూడా చిరుత చంపేసింది. దీంతో చిరుతల నుంచి రక్షణ కోసం ఊతకర్రలు అందించనుంది. తిరుమలలో కాలి నడకన వెళ్లే భక్తులకు ఊతకర్రలు ఇచ్చేందుకు సిద్దమవుతోన్న … Read more

    పంచెకట్టులో శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్

    నేడు తిరుపతిలో ఆదిపురుష్‌ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో నిన్ననే తిరుపతి చేరుకున్న పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఇవాళ తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. పంచెకట్టుతో శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించి చిత్రాలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రెడిషనల్‌ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. మరోవైపు తిరుమలలో ప్రభాస్‌ను చూసేందుకు ఫ్యాన్స్‌ ఎగబడ్డారు. వారిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ???? #Prabhas anna pic.twitter.com/GVgUXN1klx — PRABHAS MEMES (@Prabhas_Memes) … Read more

    శ్రీవారి సేవలో జాన్వీ; బాయ్ ఫ్రెండ్ తోడుగా..

    [వీడియో;](url) బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం జాన్వీతో పాటు ఆమె సోదరి ఖుషీ కపూర్, ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాలతో కలసి వేంకటేశ్వరుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం చేయించారు. కాగా జాన్వీకపూర్ త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్30’ మూవీలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. #WATCH: Janhvi Kapoor & her rumoured boyfriend Shikhar … Read more

    తిరుమలలో గంజాయి కలకలం

    [వీడియో; ](url) తిరుమలలో గంజాయి కలకలం రేగింది. తాజాగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని లగేజీ కౌంటర్‌లో పనిచేసే ఓ వ్యక్తి గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి ప్యాకెట్లను టీటీడీ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో కూడా కూరగాయల వాహనంలో తరలిస్తున్న 200 గ్రాముల గంజాయిని తిరుమల జీఎన్సీ గేట్ వద్ద ఎస్ఈబీ, విజిలెన్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఇలా గంజాయి కేసులు వరుసగా నమోదవడంతో టీటీడీలో కలవరం నెలకొంది. In a serious lapse, a … Read more

    శ్రీవారి సేవలో మంచు మనోజ్ దంపతులు

    [వీడియో;](url) నూతన దంపతులు మంచు మనోజ్, భూమా మౌనికలు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు మంచు లక్ష్మీప్రసన్న దంపతులు కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడారు. ‘‘జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ.. ప్రేమలో మాత్రం ఓడిపోకూడదు. ప్రస్తుతం మా ప్రేమ గెలిచింది. త్వరలోనే నా సినిమా షూటింగ్స్ మొదలవుతాయి. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు.’’ అంటూ పేర్కొన్నారు. Manchu Manoj-Bhuma Mounika Reddy Love : మా ప్రేమ కథ అలా మొదలయ్యింది – … Read more

    తిరుమలలో మరో అపచారం

    తిరుమలలో మరో అపచారం జరిగింది. తిరుమల మాడ వీధుల్లో సీఎంఓ స్టిక్కర్ ఉన్న ఓ ఇన్నోవా వాహనం [హల్‌చల్](url) చేసింది. అక్కడి భద్రతాధికారులు దానిని చూసి చూడనట్లు వదిలేశారు. దీనిపై భక్తులు టీటీడీ భద్రతా సిబ్బందిపై మండిపడుతున్నారు. కాగా నిబంధనల ప్రకారం మాడ వీధుల్లోకి వాహనాలు నిషేధం. టీటీడీ చైర్మన్, ఈఓ వాహనాలు కూడా ఇక్కడికి రావు. వీవీఐపీలు కూడా బ్యాటరీ బగ్గీల్లో మాడవీధుల్లో తిరుగుతారు. అలాంటిది ఈ వాహనాన్ని ఎలా అనుమతించారనేది అంతుబట్టడం లేదు. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం… తిరుమల మాడ … Read more