తెలుగు రాష్ట్రాల్లో ‘ఒక్కడు’ మేనియా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలుగు రాష్ట్రాల్లో ‘ఒక్కడు’ మేనియా

    తెలుగు రాష్ట్రాల్లో ‘ఒక్కడు’ మేనియా

    January 7, 2023

    Courtesy Twitter: Sruthiranjani

    సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, భూమిక హీరోయిన్‌గా నటించిన ‘ఒక్కడు’ మూవీని 4Kలో రీ రిలీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడు సినిమా ప్రదర్శిస్తున్నథియేటర్ల వద్ద మహేష్ అభిమానులు [సందడి](url) చేస్తున్నారు. బైక్ ర్యాలీలు చేస్తూ కోలాహలంగా ఉన్నారు. కాగా ‘ఒక్కడు’ సినిమా రిలీజై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2003లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 8 నంది అవార్డులను కొల్లగొట్టింది. గుణశేఖర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఎంఎస్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version