• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కన్నీళ్లు పెట్టుకున్న IAS అధికారి

    నిన్న యూపీలోని లఖింపూర్ ఖేరీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించడంతో పాటు పలువురు గాయాలపాలయ్యారు. దీంతో లక్నో డివిజనల్ కమిషనర్ రోషన్ జాకబ్ ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ కదలలేని స్థితిలో ఉన్న ఓ బాలుడిని చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే వైద్యులను పిలిచి ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతనికి మంచి వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన [వీడియో ](url)వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv