• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ‘హీరోయిన్’

    రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్‌ నటి గాయత్రీ జోషి తీవ్రంగా గాయపడ్డారు. సరదాగా గడిపేందుకు గాయత్రీ ఆమె భర్తతో కలిసి ఇటలీకి వెళ్లారు. అక్కడ జరుగుతున్న లగ్జరీ కార్ల పరేడ్‌లో వీరు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో గాయత్రీ, ఆమె భర్త ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఫెరారీ కారు, వ్యాన్‌ను ఢీకొంది. దీంతో ఫెరారీ కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఇద్దరు దంపతులు మరణించారు. గాయత్రీ ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv