• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భర్తతో తొలిసారి తిరుమలకు కాజల్ అగర్వాల్

    నటి కాజల్ అగర్వాల్ తనకు పెళ్లైన తర్వాత తొలిసారిగా తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దంపతులను పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కాజల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పలువురు అభిమానులు కాజల్‌తో సెల్ఫీలు దిగారు. కాజల్, గౌతమ్ కిచ్లు అక్టోబర్ 2020లో వివాహం చేసుకున్నారు. కాజల్ ఇటీవల ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv