• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎగ్జిబిటర్లకు పూరీ స్ట్రాంగ్‌ రిప్లై

    ‘లైగర్‌’ సినిమా నష్టాలపై పూరీ జగన్నాథ్ ఆఫీసు ముందు ఈ నెల 27న ధర్నా చేయాలని 83 మంది ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. దీనిపై పూరీ జగన్నాథ్‌ ఘాటుగా స్పందించారు. తాను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకున్నా తాను తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానని, అయినా ధర్నా చేసి నా పరువు తీస్తామంటే ఎవడికీ ఒక్క రూపాయి ఇవ్వనని తేల్చిచెప్పారు. పోకిరి నుంచి ఇస్మార్ట్ శంకర్‌ వరకు తనకు చాలా వసూలు కావాల్సిఉందని కానీ తాను ఏనాడు ఇంత రచ్చ చేయలేదన్నారు. ఎగ్జిబిటర్ల తీరుపై మండిపడుతున్న ఆయన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv