ప్రముఖ నటి రాశి ఖన్నా వరుస ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం పారిస్ ట్రిప్లో ఉన్న ఈ భామ రాత్రి సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్గా మారాయి. ఓ హోటల్ బాల్కనీ నుంచి రాశి ఖన్నా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. బ్లాక్ డ్రెస్లో కనిపించి అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
-
Courtesy Instagram:raashiikhanna
-
Courtesy Instagram:raashiikhanna
-
Courtesy Instagram:raashiikhanna
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్