• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీలంక వీరాభిమాని ‘పెర్సీ’ మృతి

    శ్రీలంక క్రికెట్‌ జట్టు వీరాభిమాని ‘పెర్సీ అబేశేఖర’ (87) ‍కన్నుమూశారు. అనారోగ్యంతో కొలంబోలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అబేశేఖరను క్రికెటర్స్ ముద్దుగా ‘అంకుల్ పెర్సీ’ అని పిలుచుకునేవారు. ఈయన శ్రీలంక మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడ వాలిపోయేవారు. 1979 వరల్డ్‌కప్‌ నుంచి 40 ఏళ్లపాటు దాదాపు శ్రీలంక ఆడిన ప్రతీ మ్యాచ్‌ చూసేందుకు పెర్సీ మైదానానికి వెళ్లారు. ప్రపంచ ప్రఖ్యాత స్టేడియాల్లో శ్రీలంక జెండాను రెపరెపలాడించారు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కూడా పెర్సీ పెద్ద ఫ్యాన్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv