• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL కామెంటేటర్‌గా బాలకృష్ణ

    [VIDEO:](url) నందమూరి నటసింహం బాలయ్య క్రికెట్ కామెంటేటర్ అవతారం ఎత్తనున్నారు. ఈమేరకు ఐపీఎల్‌లో బాలకృష్ణ క్రికెట్ మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా వ్యవహరించనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. మార్చి 31న ఐపీఎల్ ఓపెనింగ్ రోజు ఎంటర్‌టైన్‌మెంట్ తార స్థాయిలో ఉంటుందని ట్వీట్ చేసింది. కాగా బాలయ్య ఇప్పటికే ఆహా ఓటీటీలో హోస్ట్‌గా వ్యవహరించి సెన్సెషన్ క్రియేట్ చేశారు. మరి కామెంటేటర్‌గా బాలయ్య ఎలా ఇరగదీస్తారో అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్?ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్?నందమూరి బాలకృష్ణ గారు? తెలుగుజాతి గర్వపడేలా … Read more

    ప్రధాని మోదీపై కేసు వేస్తా: రేణుక చౌదరి

    [VIDEO:](url) ప్రధాని మోదీపై కేసు పెడుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి తెలిపారు. పార్లమెంట్‌లో సూర్పణక అని అన్నారు. న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నా. సూర్పణకది ఏ కులం.. ఓసీ అయితే కాదు కదా. నేను కూడా కర్ణాటకలో బీసీనే. దక్షిణ భారతదేశం అంటే మోదీకి చిన్న చూపు ఉంది అని విమర్శించారు. రాహుల్ గాంధీని ఎదుర్కోలేకే ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆరోపించారు. త్వరలోనే ప్రజలు మోదీకి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. This classless megalonaniac referred to me as … Read more

    మంత్రి సురేష్‌కు తప్పిన ప్రమాదం

    మంత్రి ఆదిమూలపు సురేష్‌కు పెను ప్రమాదం తప్పింది. వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్ చేస్తుండగా.. టేకాఫ్ సమయంలో ఇంజిన్‌ పక్కకు ఒరిగింది. వెంటనే అధికారిక సిబ్బంది అలెర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది.

    హైదరాబాద్‌లో మరిన్ని ప్లైఓర్లు నిర్మిస్తాం: కేటీఆర్

    హైదరాబాద్‌లో మెట్రోలైన్‌ను భవిష్యత్తులో హయత్ నగర్‌ వరకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే మెట్రో లైన్‌ను ఎయిర్‌పోర్టు వరకూ కలిపే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. SRDPలో భాగంగా రూ.32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్‌ RHS ఫ్లైఓవర్‌ను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్లైఓవర్లు నిర్మిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

    GSLV మార్క్ 3 ప్రయోగం సక్సెస్

    [VIDEO:](url) ఇస్రో ప్రయోగించిన జిఎస్ఎల్వీ మార్క్3 రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో ప్రకటించింది. యూకేకు చెందిన ఉపగ్రహంతో పాటు మొత్తం 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. శాస్త్రవేత్తల సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ అన్నారు. వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ..సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. మార్క్ 3 రాకెట్ ద్వారా మరిన్ని వాణిజ్య ప్రయోగాలు చేస్తామని వెల్లడించారు. … Read more

    ‘ఎల్బీనగర్‌ ఫ్లైఓవర్‌కు శ్రీకాంతాచారి పేరు’

    హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాగా 760 మీటర్ల పొడవుతో.. 12 వెడల్పుతో రూ.32 కోట్లు వెచ్చించి ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. చింతల్‌కుంట నుంచి మాల్ మైసమ్మ వరకు ఈ వారధి నిర్మించారు. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలు ఇకపై సిగ్నల్ ఫ్రీగా వెళ్లవచ్చు. నాలుగు దిక్కుల నుంచి వచ్చే వాహనాలు ఆగకుండా నేరుగా వెళ్లవచ్చు.

    MANCHU VISHNU VS MANOJ:  మనోజ్ అనుచరుడిపై మంచు విష్ణు దాడి.. ఇంట్లో చొరబడి రచ్చ రచ్చ 

    ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు కుటుంబంలో విబేధాలు రచ్చకెక్కాయి. మంచు విష్ణు, మనోజ్‌ మధ్య వివాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తనకు కావాల్సిన వాళ్లపై దాడి చేస్తున్నాడంటూ మనోజ్ ఓ వీడియోను  ఫేస్‌బుక్‌ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. అందులో విష్ణు ఎవరిపైకో దూకుడు వెళ్తుంటే ఇద్దరు అడ్డుకున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ విషయం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.  అసలేం జరిగింది? మంచు మనోజ్‌ అనుచరుడు సారథి అనే వ్యక్తిని విష్ణు కొట్టాడని సమాచారం. ఆ సమయంలో మనోజ్ … Read more

    ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం క్లారిటీ

    ఏపీ హైకోర్టు తరలింపు అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేశారని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు … Read more

    Shaakuntalam: అందాల  హోయలతో  దేవకన్యలా మెరిసిపోతున్న సమంత 

    శాకుంతలం మూవీ నుంచి సమంత కొత్త లుక్‌ను(Samantha New Posters) మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. దేవ కన్యలా సమంత న్యూలుక్ సూపర్బ్‌గా ఉంది. అభరణాలు పొదిగిన వస్త్రాలను ధరించి సామ్ మరింత అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమంత లుక్ అదిరిందంటూ పోస్టులు పెడుతున్నారు. స్టన్నింగ్ లుక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. శాకుంతలం చిత్రం కోసం సామ్‌ సరికొత్తగా మేకోవర్ అయ్యింది. ఆమెను అత్యంత సుందరంగా తయారు చేసేందుకు బాగా శ్రమించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక … Read more

    NTR30 STORY LEAK : కథ ఇదేనట!… మానవ మృగాల వేటలో ఎన్టీఆర్.. హద్దులు దాటి తీయబోతున్న కొరటాల

    NTR30 చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్‌ పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో తారక్‌ క్యారెక్టర్‌ గురించి కొరటాల శివ ఇచ్చిన ఎలివేషన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపింది. “ కోస్టల్ ల్యాండ్స్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో మనుషుల కంటే మృగాలు ఎక్కువగా ఉంటారు. భయమంటే తెలియని మృగాలు. దేవుడంటే భయం లేదు, చావు అంటే భయం లేదు. కానీ, ఎవరంటే భయపడతారో మీకు తెలుసు” అంటూ కథను చెప్పేశాడు దర్శకుడు.  సముద్రంలో సన్నివేశాలు సముద్ర తీరంలో సినిమా జరుగుతుంది. ఇందులో ఎక్కువగా సముద్రంలో … Read more