• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన ఏపీ సర్కార్‌!

    ఏపీ: బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలను ఉద్యోగులు అడుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేతనాలు, పెన్షన్లపై అనిశ్చితి పెంచేందుకు మార్చి నెల బిల్లులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల నిరసన స్వరం మరింత తీవ్రమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు వద్ద 95 డిమాండ్లు ఉండగా.. అందులో వేతనాల అంశం ఒక్కటే తెరపై ఉండేలా ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా దీన్ని భావిస్తున్నారు. అయితే, మార్చి నెలలో బిల్లులు పెట్టడం వల్ల సీరియల్ నంబర్ 2022 ఆర్థిక సంవత్సరం కింద … Read more

    యడియూరప్పకు తప్పిన ముప్పు

    [వీడియో;](url) కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో పెను ముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దిగాల్సిన హెలిపాడ్ వద్ద ప్లాస్టిక్ పేరుకుపోవడంతో ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. చివరకు పైలెట్ హెలికాప్టర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. జెవారీలో హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేసే సమయంలో హెలిప్యాడ్ పక్కనే ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, కాగితాలు, దుమ్ము ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. దీంతో ల్యాండింగ్‌కు ఇబ్బందిగా మారింది. Video: 'Flying Waste' Delays Landing Of BS Yediyurappa's Chopper Read here: https://t.co/pJ93y77Au0 … Read more

    Medak: మెదక్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ.. మధ్యలో కమలం వికసిస్తుందా?

    మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ పాగా వేయాలని చూస్తోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటి నుంచి క్రమంగా ఇక్కడ ఓటు బ్యాంకును పెంచుకుంటోంది. గత రెండు పర్యాయాలుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించడం ఇందుకు ఉదాహరణ. మరోవైపు, బీఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ కాలు దువ్వుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తోంది. ఓటు బ్యాంకును మెరుగు పర్చుకుని ఎలాగైనా సీటు దక్కించుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. బీజేపీ కూడా పోటీ పడుతోంది. టీడీపీకి పెట్టని కోటగా.. … Read more

    Husnabad: హుస్నాబాద్‌ సీటు ఎవరికి.. బీఆర్ఎస్‌కా? సీపీఐకా? పొత్తుతో కన్ఫ్యూజన్!

    తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. గత రెండు పర్యాయాలుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయం సాధిస్తూ వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పనితీరు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం కాగా, బలమైన క్యాడర్ ఉన్న సీపీఐ ప్రధాన పోటీదారుగా నిలుస్తోంది.  2009లో ఏర్పాటు.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో హుస్నాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. తొలిసారి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్రం అవతరణ ఊపులో 2014లో బీఆర్ఎస్(నాటి టీఆర్ఎస్) ఈ స్థానంలో విజయ దుంధుభి … Read more

    జూ.ఎన్టీఆర్‌ను చంద్రబాబు తొక్కేశారు; కొడాలి నాని

    [వీడియో;](url) జూ.ఎన్టీఆర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొక్కేశారని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు లోకేశ్ భవిష్యత్ కోసం ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీలోకి రానివ్వడం లేదని ఆరోపించారు. అవసరమైనప్పుడు ప్రచారం చేయించుకుని.. ఆ తర్వాత కూరలో కరివేపాకులా పక్కన పడేస్తారని మండిపడ్డారు. తాతా మనవళ్లను ఇద్దరినీ చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన అవమానాలన్నీ జూ.ఎన్టీఆర్‌కు తెలుసని.. కానీ బయటికి చెప్పరని పేర్కొన్నారు. చంద్రబాబు చేసే అవమానం ఎలా ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా అనుభవించాడు: కొడాలి … Read more

    Ap; గవర్నర్‌ను కలసిన సీఎం దంపతులు

    [వీడియో; ](url)ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. గవర్నర్ దంపతులకు పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. శుక్రవారం ఏపీ గవర్నర్‌గా నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఏపీ గవర్నర్‌గా ఉన్న హరిచందన్ విశ్వభూషణ్ బదిలీపై చత్తీస్‌గఢ్ వెళ్లిన సంగతి తెలిసిందే. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులను మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ … Read more

    కొట్టుకున్న మహిళా కౌన్సిలర్లు

    [VIDEO](url):దిల్లీ మేయర్ ఎన్నిక పూర్తయినా రచ్చ మాత్రం ఆగడం లేదు. మున్సిపల్‌ కార్పొరేషన్ సమావేశంలో ఇవాళ గందరగోళం నెలకొంది. స్టాండింగ్‌ కమిటీకి మేయర్‌ షెల్లీ ఒబెరాయ్‌ ఎన్నికలు నిర్వహిస్తుండగా… బీజేపీ, ఆప్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మహిళా కౌన్సిలర్లు పరస్పరం తోసుకుంటూ గొడవకు దిగారు. బీజపీ కౌన్సిలర్లు తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని మేయర్‌ షెల్లీ ఒబెరాయ్ ఆరోపించారు. ఈ ఎన్నికలు జరగకుండా బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. #WATCH | Delhi: Ruckus and sloganeering continue at MCD house as … Read more

    మంత్రి కాళ్లు మెుక్కిన ఆలయ ఈవో

    ఏపీ: శ్రీశైలం ఆలయ ఈవో ఎస్‌.లవన్న మంత్రి పెద్దిరెడ్డికి [పాదాభివందనం](url) చేయడం విమర్శలకు దారితీసింది. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఈవో లవన్న..పెద్దిరెడ్డి పాదాలకు నమస్కరించారు. శివదీక్ష ఉన్న ఈవో, మంత్రికి ఏ విధంగా పాదాభివందనం చేస్తారని విమర్శలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన ఈవో పెద్దిరెడ్డి 75 సార్లు అయ్యప్ప, శివదీక్ష చేపట్టారని అందుకే గురుస్వామిగా నమస్కారం చేశానని వివరించారు. CM @ysjagan,When you’re questioned about an insulting poster of … Read more

    ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి

    ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై [దాడి ](url)జరిగింది. ఆదివారం ఢిల్లీలోని అసదుద్దీన్ ఇంటిపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిలో ఇంటి కిటీకీలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం అసదుద్దీన్ రాజస్తాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. It’s concerning that this has happened in a so-called “high … Read more

    దివాళా తీసేసిన పాకిస్తాన్; ఒప్పుకున్న ఆ దేశ రక్షణ మంత్రి

    [వీడియో;](url) తమ దేశం ఎప్పుడో దివాళా తీసిందని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయామని, ఎలా కోలుకోవాలో తెలియడం లేదని చెప్పారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి ఐఎంఎఫ్ దగ్గర సరైన పరిష్కారం ఉండదని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి రాజకీయ నాయకులు, అధికారులే కారణమని ఆయన కుండ బద్దలు కొట్టారు. తమ దేశంలో చట్టాలను, రాజ్యాంగాన్ని ఎవరూ పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. Defence Minister of Imported govt admits that Pakistan … Read more