• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విద్యార్థి కోసం కాన్వాయ్ ఆపిన మంత్రి సబితా

    తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి విద్యార్థుల పట్ల మంచి మనసు చాటుకున్నారు. మంత్రి సబితా వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఓ విద్యార్థి కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం చూశారు. దీంతో వెంటనే మంత్రి కాన్వాయ్ ఆపి కిందకు దిగి చెప్పులు లేకుండా ఎందుకు నడుస్తున్నావని ఆ కుర్రాడిని ఆడిగారు. బురదలో నడవటం వల్ల చెప్పులకు బురద అంటుకుని ఉడటంతో చెప్పులు వేసుకోలేదని విద్యార్థి సమాధానం చెప్పాడు. ఆ క్రమంలో చెప్పులు లేకుండా నడిస్తే కాళ్లు పాడవుతాయని, వేసుకోవాలని మంత్రి సూచించారు. గతంలో ఇలాగే చెప్పులు లేకుండా నడిచిన విద్యార్థులకు సబితా చెప్పులు కొనిచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv