• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • న్యూజిలాండ్‌పై పాక్ విజయం

    వరల్డ్‌కప్‌లో కివీస్‌ జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. వర్షం మ్యాచ్‌కు అటంకం కలిగించడంతో డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం పాక్‌ను విజేతగా ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ 401 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో పాక్‌ 160/1 (21.3) స్కోరుతో ఉన్నప్పుడు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. తిరిగి మ్యాచ్‌ ప్రారంభమైన తర్వాత 25.3 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం పడింది. అప్పుడు పాక్‌ స్కోరు 200/1. DLS ప్రకారం 21 పరుగులు ముందుండటంతో అంపైర్లు పాక్‌ను విజేతగా ప్రకటించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv