నేడు ఆసీస్తో భారత్ తొలి టీ20
నేడు ఆసీస్తో భారత్ విశాఖలో తొలి టీ20 మ్యాచ్ అడనుంది. పంచకప్లోని భారత్ జట్టులో ఉన్న వాళ్లలో.. ఇప్పుడు సూర్యకుమార్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ మాత్రమే ఈ సిరీస్ ఆడబోతున్నారు. ఇంకో ఆరు నెలల్లో టీ20 ప్రపంచకప్ ఉంది. ఈ సిరీస్లో సత్తాచాటాలని ఆటగాళ్లు చూస్తున్నారు. ఈ టీ20లో భారత జట్టులో ఇషాన్ (వికెట్కీపర్), యశస్వి, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబె, రింకు సింగ్, అక్షర్/సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్, ప్రసిద్ధ్/అవేష్, ముకేశ్ ఉన్నారు.