• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విద్యార్థులతో స్టెప్పులేసిన హీరోహీరోయిన్

    ఏపీ విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీని రంగ రంగ వైభవంగా చిత్ర బృందం సందర్శించింది. ఈ కార్యక్రమంలో హీరో పంజా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతిక శర్మ, దర్శకుడు గిరీశయ్య, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. పలువురు స్టూడెంట్స్ డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. అదే క్రమంలో విద్యార్థులతో కలిసి హీరోహీరోయిన్లు కూడా కలిసి డాన్స్ స్టెప్పులేశారు. మరోవైపు కొంత మంది విద్యార్థులు నటినటులతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.