ఈ మహిళలపై ఆవేదన వ్యక్తం చేస్తున్న భర్తలు
దేశంలో మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలను పలువురు దుర్వనియోగం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొంత మంది భార్యలు డబ్బుల కోసం భర్తలపై వేధింపుల కేసులు పెడుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తమకు లింగ సమానత్వం కావాలని తెలిపారు. సేవ్ ఇండియా ఫ్యామిలీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో భాగంగా 200 మంది పురుషులు పాల్గొన్నారు. మహిళలు తమపై పలు రకాల కేసులు పెట్టినపుడు అధికారులు వాస్తవాలు తెలుసుకోవాలని పురుష బాధితులు కోరుతున్నారు. మరోవైపు వరకట్నం కేసులు కూడా పెట్టి ఆర్థికంగా … Read more